నన్నపనేని రాజకుమారిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ

ABN , First Publish Date - 2020-09-29T23:54:40+05:30 IST

మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారిని ప్రస్తుత మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. తెనాలి ఐతానగర్‌లోని

నన్నపనేని రాజకుమారిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ

గుంటూరు: మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారిని ప్రస్తుత మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. తెనాలి ఐతానగర్‌లోని రాజకుమారి నివాసంలో ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా యోగక్షేమాలను వాసిరెడ్డి పద్మ అడిగి తెలుసుకున్నారు. ఇటీవల తన ఇంట్లో నన్నపనేని రాజకుమారి కాలు జారి పడటంతో తలకు స్వల్పంగా గాయమైంది. ప్రస్తుతం నన్నపనేని రాజకుమారి డాక్టర్ల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-09-29T23:54:40+05:30 IST