తమ్మినేని సీతారామ్కు మతిభ్రమించింది: వర్ల రామయ్య
ABN , First Publish Date - 2022-05-27T20:12:40+05:30 IST
ఆంధ్రప్రదేశ్ సీఎం తమ్మినేని సీతారామ్కు మతిభ్రమించిందని.. అందుకే మహానాడును వల్లకాడుతో పోలుస్తున్నారని..
అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారామ్కు మతిభ్రమించిందని.. అందుకే మహానాడును వల్లకాడుతో పోలుస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. పసుపు కండువా కప్పుకొనే చస్తానని ప్రగల్బాలు పలికి.. నయ వంచకుడి పక్కన చేరి పిచ్చిగా మాట్లాడడం సరికాదని వర్ల రామయ్య హితవు పలికారు.