వానమామలై వరదాచార్యుల వర్ధంతి
ABN , First Publish Date - 2020-11-01T07:56:24+05:30 IST
అభినవ పోతన బిరుదాంకితు లు వానమామలై వరదాచార్యు ల 36వ వర్ధంతిని శనివారం చెన్నూరులో ఘనంగా నిర్వహిం చారు
చెన్నూరు, అక్టోబరు 31: అభినవ పోతన బిరుదాంకితు లు వానమామలై వరదాచార్యు ల 36వ వర్ధంతిని శనివారం చెన్నూరులో ఘనంగా నిర్వహించారు. ఆయన కాంస్య విగ్రహాని కి పూలమాలలు వేసి సాహిత్య సేవలను కొనియాడారు. చె న్నూరులో నిర్మిస్తున్న గ్రంథాల యానికి ఆయన పేరు పెట్టాలని కోరారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షు డు మహేందర్, మేకల రామస్వామి, రామ్మూర్తి, శ్యాంసుందర్దేవడా, పోరండ్ల నారాయణరెడ్డి పాల్గొన్నారు.