వ్యాక్సిన్ వేయించుకున్న ఎంపీ కేశినేని
ABN , First Publish Date - 2021-04-11T06:30:05+05:30 IST
వ్యాక్సిన్ వేయించుకున్న ఎంపీ కేశినేని
ప్రభుత్వాసుపత్రి/విద్యాధరపురం, ఏప్రిల్ 10: విజయవాడ ప్రభుత్వాసుపత్రి కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రంలో సూపరింటెండెంట్ డాక్టర్ శివశంకర్, సీఎంవోహెచ్ డాక్టర్ శోభారాణి, డాక్టర్ శ్రావణ్ సమక్షంలో శనివారం ఎంపీ కేశినేని నాని మొదటి డోస్ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కొవిడ్ వ్యాక్సిన్పై అపోహలు వీడి, అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు.