TELANGANA AYUSH విభాగంలో టీచింగ్‌ పోస్టుల భర్తీ

ABN , First Publish Date - 2022-01-15T21:46:40+05:30 IST

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సికింద్రాబాద్‌లోని ఆయుష్‌ శాఖ, కమిషనర్‌ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

TELANGANA AYUSH విభాగంలో  టీచింగ్‌ పోస్టుల భర్తీ

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సికింద్రాబాద్‌లోని ఆయుష్‌ శాఖ, కమిషనర్‌ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: లెక్చరర్లు/అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

మొత్తం ఖాళీలు: 60

విభాగాల వారీగా ఖాళీలు: ఆయుర్వేద లెక్చరర్లు-36; హోమియోపతి లెక్చరర్లు-03; యునాని లెక్చరర్లు-21

ఖాళీలున్న కళాశాలలు: డాక్టర్‌ బి.ఆర్‌.కె.ఆర్‌. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్‌; ఏఎల్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, వరంగల్‌; జేఎ్‌సపీఎస్‌ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల, రామంతాపూర్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా; ప్రభుత్వ నిజామియా టీబీ కళాశాల, చార్మినార్‌, హైదరాబాద్‌

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 20

చిరునామా: కమిషనర్‌ కార్యాలయం, ఆయుష్‌ విభాగం, 8-1-14, శివాజీనగర్‌, మార్కెట్‌ వీధి, రీజనల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం వెనుక, సికింద్రాబాద్‌-500003

వెబ్‌సైట్‌: https://ayush.telangana.gov.in/

Updated Date - 2022-01-15T21:46:40+05:30 IST