సీఎం కేసీఆర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ

ABN , First Publish Date - 2020-07-06T00:31:44+05:30 IST

సీఎం కేసీఆర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ

సీఎం కేసీఆర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. విద్యుత్‌ బిల్లుల అంశంపై సీఎం కేసీఆర్ కు లేఖ రాసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పేదలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విద్యుత్‌ బిల్లులను మాఫీ చేయాలని సీఎంకు రాసిన లేఖలో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-07-06T00:31:44+05:30 IST