ఉత్తమ్ ఎదుటే ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఘర్షణ
ABN , First Publish Date - 2021-03-04T21:09:34+05:30 IST
ఉత్తమ్ ఎదుటే ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఘర్షణ
వరంగల్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ఎదుటే ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కొట్టుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఉత్తమ్ ఎదుట ఆదిపత్యం చూపించుకోవడం సందర్భంగా గొడవకు దిగారు.