మోదీ విమానానికి అమెరికా రక్షణ వ్యవస్థ
ABN , First Publish Date - 2020-02-22T08:13:29+05:30 IST
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్కు రానున్న నేపథ్యంలో అమెరికాతో భారత ప్రభుత్వం రూ.21 వేల కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్కు రానున్న నేపథ్యంలో అమెరికాతో భారత ప్రభుత్వం రూ.21 వేల కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ప్రధాని మోదీ కోసం ఉపయోగించే బోయింగ్-777 వీవీఐపీ విమాన రక్షణ కోసం లార్జ్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్మెజర్స్ వ్యవస్థను ఈ ఒప్పందం కింద భారత్ కొనుగోలు చేయనుంది.