కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ABN , First Publish Date - 2020-10-01T00:30:53+05:30 IST

కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోలుకున్నారు. సెప్టెంబర్ 16న రోడ్డు రవాణా, రహదారులు, ఎంఎస్‌ఎంఇ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పరీక్షలు చేయడంతో ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. తన ఆరోగ్యం బాగుండాలని ప్రార్థనలు, శుభాకాంక్షలు తెలిపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ కేంద్ర మంత్రి గడ్కరీ ట్వీట్‌ చేశారు. అందరి ఆశీస్సులు మరియు శుభాకాంక్షలతో తాను కరోనా వైరస్ నుంచి కోలుకున్నానని చెప్పడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2020-10-01T00:30:53+05:30 IST