న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతను కేంద్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు సమావేశం కానుంది. రాష్ట్రపతి భవన్లో ఈ సమావేశం జరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. జూలై 7న కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణ అనంతరం కేంద్ర మంత్రివర్గంతో మోదీ సమావేశం కానుండటం ఇది నాలుగోసారి. మొదటిసారి ఈనెల 8న సమావేశం జరుగగా, తాజాగా ఈనెల 14న సమావేశం జరిగింది.