గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-08T06:33:47+05:30 IST
నిర్మల్ పట్టణంలోని నటరాజ్ మిల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత ్మహత్యకు పాల్పడినట్లు పట్టణ సీఐ శ్రీని వాస్ శుక్రవారం పేర్కొన్నారు.
నిర్మల్ టౌన్, మే 7 : నిర్మల్ పట్టణంలోని నటరాజ్ మిల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత ్మహత్యకు పాల్పడినట్లు పట్టణ సీఐ శ్రీని వాస్ శుక్రవారం పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సదరు వ్యక్తికి 50-55 మధ్య వయస్సు ఉంటుందన్నారు. మృతుడి కుటుంబసభ్యులు ఎవరైనా పట్టణ పోలీస్స్టేషన్లో సంప్రదించవలసి నదిగా కోరారు. ఈ మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్ల డించారు.