చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే రామరాజు
ABN , First Publish Date - 2021-09-17T05:38:20+05:30 IST
మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరా జు మర్యాదపూర్వకంగా మం గళగిరిలో గురువారం కలిసి నట్టు ఓ ప్రకటనలో పేర్కొ న్నారు.
కాళ్ళ/ఉండి,
సెప్టెంబరు 16 : మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరా
జు మర్యాదపూర్వకంగా మం గళగిరిలో గురువారం కలిసి నట్టు ఓ ప్రకటనలో పేర్కొ
న్నారు. నియోజకవర్గంలో పార్టీ మరింత పటిష్టతకు భవిష్యత్ కార్యాచరణపై
చర్చించామన్నారు. అనంతరం దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ద్వితీయ
వర్ధంతి సందర్భంగా చంద్రబాబుతో కలిసి నివాళులు అర్పించారు. ఉండి మండల
అధ్యక్షుడు జుత్తిగ శ్రీనివాస్, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు
చెన్నంశెట్టి హరి ఉన్నారు.