ఉండి కేవీకే కో–ఆర్డినేటర్కు ఉగాది పురస్కారం
ABN , First Publish Date - 2021-04-13T05:40:39+05:30 IST
అన్నదాతలకు ఉత్తమ సేవలను అందించినందుకు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినే టర్ డాక్టర్ ఎన్. మల్లికార్జునరావు ఉగాది పురస్కారా నికి ఎంపికయ్యారు.
ఉండి, ఏప్రిల్ 12 : అన్నదాతలకు ఉత్తమ సేవలను అందించినందుకు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినే టర్ డాక్టర్ ఎన్. మల్లికార్జునరావు ఉగాది పురస్కారా నికి ఎంపికయ్యారు. 2001లో కీటక శాస్త్రవేత్తగా తెలం గాణలోని జగిత్యాల కేవీకేలో బాధ్యతలు స్వీకరించారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్రప్రభుత్వం ఉగాది పురస్కారం అంది స్తుందన్నారు. ఉండి కేవీకే శాస్త్రవేత్తలు డిబోరా మెషియానా, కృష్ణాజీ, శ్రీనివాసరావు, బిందు ప్రవీణ, అనిల్కుమార్, రమేశ్ అభినందించారు.