చెరువులో మునిగి ఇద్దరు యువకుల మృతి

ABN , First Publish Date - 2021-07-16T01:25:00+05:30 IST

జిల్లాలో చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందారు. శామీర్‌పేట పోలీస్

చెరువులో మునిగి ఇద్దరు యువకుల మృతి

మేడ్చల్: జిల్లాలో చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందారు. శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరువులో పడి ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారిని ఆల్వాల్‌కి చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాల కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2021-07-16T01:25:00+05:30 IST