శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-06-07T02:53:14+05:30 IST

ఎచ్చెర్ల నియోజకవర్గం కొచ్చర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీసీ రోడ్డు నిర్మాణం విషయంలో వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ...

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తత

శ్రీకాకుళం: ఎచ్చెర్ల నియోజకవర్గం కొచ్చర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీసీ రోడ్డు నిర్మాణం విషయంలో వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జేఆర్ పురం ఎస్ఐ శ్రీనివాస్ మహిళపై దాడి చేశారు. ఆగ్రహంతో ఎస్ఐపై స్థానికులు దాడికి యత్నించారు. పోలీసులు ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారంటూ మరోవర్గం ఆరోపిస్తోంది. ఎస్సై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. 

Updated Date - 2020-06-07T02:53:14+05:30 IST