విద్యుత్ షాక్తో ఇద్దరు కౌలు రైతులు మృతి
ABN , First Publish Date - 2020-10-24T08:59:25+05:30 IST
విద్యుత్షాక్తో ఇద్దరు కౌలురైతులు పొలంలోనే మృతిచెందారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామ
లంకపల్లి (పమిడిముక్కల) అక్టోబర్ 23: విద్యుత్షాక్తో ఇద్దరు కౌలురైతులు పొలంలోనే మృతిచెందారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామ శివారు వెట్టివానిగూడెం ఎస్సీ కాలనీకి చెందిన ఆరుగురు కౌలురైతులు తాము కౌలు చేసుచేస్తున్న వరి పొలానికి రసాయన మందు పిచికారి చేసేందుకు శుక్రవారం వెళ్లారు.
తెగిపడి ఉన్న విద్యుత్తీగ తగిలి చిన్నం అనిల్(33), గొరికపూడి సీతారామాంజనేయులు(34) అక్కడికక్కడే మృతిచెందారు.