ఇద్దరు దొంగల అరెస్ట్
ABN , First Publish Date - 2021-09-12T02:07:22+05:30 IST
మిర్యాలగూడ డివిజన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు
మిర్యాలగూడ: మిర్యాలగూడ డివిజన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను టౌన్ పోలీసులు అరెస్ట్ చేసారు. దొంగల నుంచి 8 తులాల బంగారం, 20 తులాల వెండి, 50 వేల నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.