రైల్వే శాఖలో ఇకపై రెండు షిఫ్ట్‌లు

ABN , First Publish Date - 2021-07-10T03:48:29+05:30 IST

రైల్వే శాఖలో ఇకపై రెండు షిఫ్ట్‌లు అమలు కానున్నాయి. రెండు షిఫ్ట్‌ల్లో

రైల్వే శాఖలో ఇకపై రెండు షిఫ్ట్‌లు

ఢిల్లీ: రైల్వే శాఖలో ఇకపై రెండు షిఫ్ట్‌లు అమలు కానున్నాయి. రెండు షిఫ్ట్‌ల్లో ఉద్యోగులు పని చేయాలని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ ఆదేశించారు. ఉ.7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక షిఫ్ట్ ఉంటుందన్నారు. మ.3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మరో షిఫ్ట్ ఉంటుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ తెలిపారు. 

Updated Date - 2021-07-10T03:48:29+05:30 IST