కుందూన‌దిలో ఇద్ద‌రి గ‌ల్లంతు

ABN , First Publish Date - 2021-09-16T03:20:49+05:30 IST

Two gallant in Kundunandi

కుందూన‌దిలో ఇద్ద‌రి గ‌ల్లంతు

క‌డ‌ప‌: కుందూ నదిలో ఇద్దరు గల్లంతయ్యారు. ప్రొద్దుటూరు మండలంలోని కామ‌నూరు వ‌ద్ద కుందూన‌దిలో ఇద్ద‌రు యువ‌కులు గ‌ల్లంతు అయ్యారు. వినాయ‌కుడి నిమ‌జ్జ‌నం చూసేందుకు ఇద్దరు యువ‌కులు వెళ్లారు. ఇద్దరు యువ‌కులు  న‌దిలోకి దిగారు. న‌దిలో అగ్నిమాప‌క అధికారులు గాలిస్తున్నారు.  

Updated Date - 2021-09-16T03:20:49+05:30 IST