లారీని ఢీకొట్టిన లారీ.. ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-04-04T15:54:57+05:30 IST

గుంటూరు జిల్లా చెరుకుపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ల లోడుతో వెళుతున్న లారీని బైక్ ఢీకొట్టింది.

లారీని ఢీకొట్టిన లారీ.. ఇద్దరి మృతి

గుంటూరు: గుంటూరు జిల్లా చెరుకుపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ల లోడుతో వెళుతున్న లారీని బైక్ ఢీకొట్టింది. బైక్ పై ఉన్న ఇద్దరూ మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అమృతలూరు మండలం గోవాడకు చెందిన నక్కా వసంతరావు, విజయ్‌లుగా గుర్తించారు. చెరుకుపల్లి నుంచి గోవాడ వస్తుండగా గత రాత్రి ప్రమాదం జరిగింది.

Updated Date - 2022-04-04T15:54:57+05:30 IST