2 లక్షల చేపలు మృతి
ABN , First Publish Date - 2021-08-10T03:13:30+05:30 IST
విష ప్రయోగంతో దాదాపు రెండు లక్షల చేపలు మృతి చెందాయి. జిల్లాలోని ప్రత్తిపాడు
తూర్పు గోదావరి: విష ప్రయోగంతో దాదాపు రెండు లక్షల చేపలు మృతి చెందాయి. జిల్లాలోని ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో చెరువులో 2 లక్షల చేపలు మృతి చెందాయి. గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగానికి పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దాదాపు రెండు టన్నుల చేపలు మృతి చెందాయి.