2కిలోల వెండి పూజా సామగ్రి అందజేత

ABN , First Publish Date - 2022-05-22T05:04:17+05:30 IST

పెంచలనృసింహుడికి నెల్లూరు నగరానికి చెందిన వీ.విజయ్‌కుమార్‌రెడ్డి కుటుంబీకులు సుమారు రెండు కిలోల వెండితో తయారు చేయించిన అష్టలక్ష్మీదేవి ప్రతిమల పళ్లెం, పూల పాత్రను ఆలయ అధికారులకు అందించారు.

2కిలోల వెండి పూజా సామగ్రి అందజేత
కోనలో శ్రీవార్లకు 2కిలోల బరువైన వెండి వస్తువులను అందిస్తున్న భక్తులు

2కిలోల వెండి పూజా సామగ్రి అందజేత

రాపూరు, మే 21: పెంచలనృసింహుడికి నెల్లూరు నగరానికి చెందిన వీ.విజయ్‌కుమార్‌రెడ్డి కుటుంబీకులు సుమారు రెండు కిలోల వెండితో తయారు చేయించిన అష్టలక్ష్మీదేవి ప్రతిమల పళ్లెం, పూల పాత్రను ఆలయ అధికారులకు అందించారు. ఈ మేరకు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య ప్రకచారు. శ్రీవారి నిత్యసేవల్లో వాటిని ఆలయ అర్చకులు వినియోగించనున్నారు. 

Updated Date - 2022-05-22T05:04:17+05:30 IST