కోనలో శ్రీవార్లకు 2కిలోల బరువైన వెండి వస్తువులను అందిస్తున్న భక్తులు
2కిలోల వెండి పూజా సామగ్రి అందజేత
రాపూరు, మే 21: పెంచలనృసింహుడికి నెల్లూరు నగరానికి చెందిన వీ.విజయ్కుమార్రెడ్డి కుటుంబీకులు సుమారు రెండు కిలోల వెండితో తయారు చేయించిన అష్టలక్ష్మీదేవి ప్రతిమల పళ్లెం, పూల పాత్రను ఆలయ అధికారులకు అందించారు. ఈ మేరకు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య ప్రకచారు. శ్రీవారి నిత్యసేవల్లో వాటిని ఆలయ అర్చకులు వినియోగించనున్నారు.