షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిళ్లు దగ్ధం

ABN , First Publish Date - 2020-06-06T19:23:00+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం గొల్ల గూడెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి.

షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిళ్లు దగ్ధం

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం గొల్ల గూడెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. గొర్రెల చావిడికి మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి మంటలను అదుపు చేశాయి. ఈ రెండు లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.


Updated Date - 2020-06-06T19:23:00+05:30 IST