తూ.గో జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2020-08-04T00:20:23+05:30 IST

తూర్పుగోదావరి జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాట్రేనీకోన మండలం బలుసుతిప్ప గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు బోట్ల మీద వెళ్లి ఐ.పోలవరం మండలం

తూ.గో జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాట్రేనీకోన మండలం బలుసుతిప్ప గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు బోట్ల మీద వెళ్లి ఐ.పోలవరం మండలం బైరవపాలెం లో మరోక వర్గం వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-08-04T00:20:23+05:30 IST