చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-01-02T22:43:22+05:30 IST

రామకుప్పంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక శివాజీనగర్‌లో అంబేద్కర్ విగ్రహం పక్కన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు...

చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఉద్రిక్తత

చిత్తూరు: రామకుప్పంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక శివాజీనగర్‌లో అంబేద్కర్ విగ్రహం పక్కన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు రెడ్డి సంఘం నేతలు ప్రయత్నించగా దళితులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నారు. 



Updated Date - 2022-01-02T22:43:22+05:30 IST