కలుషిత ఆహారం తిని ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-05-31T02:52:18+05:30 IST

నంద్యాల: ఆత్మకూరు మండలం బైర్లూటి చెంచు గూడెంలో కలుషిత ఆహారం తిని ఇద్దరు మృతి చెందారు. మృతులు సూరమ్మ (60) భూమని నాగమ్మ (20)గా

కలుషిత ఆహారం తిని ఇద్దరి మృతి

నంద్యాల: ఆత్మకూరు మండలం బైర్లూటి చెంచు గూడెంలో కలుషిత ఆహారం తిని ఇద్దరు మృతి చెందారు. మృతులు సూరమ్మ (60) భూమని నాగమ్మ (20)గా గుర్తించారు. మరో ఆరుగురు అస్వస్థతకు గురికావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని నంద్యాల డీఎమ్అండ్‌హెచ్‌వో వెంకట రమణ, ఆత్మకూరు ఎమ్మార్వో తెలిపారు. 

Updated Date - 2022-05-31T02:52:18+05:30 IST