కాకినాడ తీరానికి రెండు కార్గో షిప్లు
ABN , First Publish Date - 2020-03-31T17:24:09+05:30 IST
కాకినాడ సముద్రతీరానికి హాల్దియా, ఇండోనేషియాకు చెందిన రెండు కార్గో షిప్లు వచ్చాయి.
తూర్పుగోదావరి: కాకినాడ సముద్రతీరానికి హాల్దియా, ఇండోనేషియాకు చెందిన రెండు కార్గో షిప్లు వచ్చాయి. కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులు షిప్లోనే సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల క్వారంటైన్ విధించారు. షిప్ నుంచి ఎవరూ క్రిందకు దిగవద్దని విదేశీయులకు సూచించారు.