కాకినాడ తీరానికి రెండు కార్గో షిప్‌లు

ABN , First Publish Date - 2020-03-31T17:24:09+05:30 IST

కాకినాడ సముద్రతీరానికి హాల్దియా, ఇండోనేషియాకు చెందిన రెండు కార్గో షిప్‌లు వచ్చాయి.

కాకినాడ తీరానికి రెండు కార్గో షిప్‌లు

తూర్పుగోదావరి: కాకినాడ సముద్రతీరానికి హాల్దియా, ఇండోనేషియాకు చెందిన రెండు కార్గో షిప్‌లు వచ్చాయి. కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులు షిప్‌లోనే సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల క్వారంటైన్ విధించారు. షిప్ నుంచి ఎవరూ క్రిందకు దిగవద్దని విదేశీయులకు సూచించారు.

Updated Date - 2020-03-31T17:24:09+05:30 IST