టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు టీయూటీఎఫ్‌ మద్దతు

ABN , First Publish Date - 2021-03-08T07:58:12+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీయూటీఎఫ్‌) మద్దతు ప్రకటించింది.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు టీయూటీఎఫ్‌ మద్దతు

హైదరాబాద్‌, మార్చి 7(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీయూటీఎఫ్‌) మద్దతు ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వాణీదేవీలకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు టీయూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కైలాసం, నూతనకంటి బాబు ఒక ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2021-03-08T07:58:12+05:30 IST