తుంగభద్ర జలాశయనికి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-09-06T15:23:16+05:30 IST

తుంగభద్ర జలాశయనికి వరద నీరు కొనసాగుతోంది. పూర్తి స్థాయినీటి మట్టం 1,633 అడుగులు..

తుంగభద్ర జలాశయనికి కొనసాగుతున్న వరద

కర్నూలు: తుంగభద్ర జలాశయనికి వరద నీరు కొనసాగుతోంది. పూర్తి స్థాయినీటి మట్టం 1,633 అడుగులు.. కాగా ప్రస్తుతం నీటిమట్టం 1632.88 అడుగులుంది. తుంగభద్ర పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలు.. ప్రస్తుతం నీటి నిల్వ 100.393 టీఎంసీలుంది. ఇన్ ఫ్లో 36,689 క్యూసెక్కులుండగా.. అవుట్ ఫ్లో 38,942 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు తుంగభద్ర జలాశయం నుంచి 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడదల చేశారు.

Updated Date - 2020-09-06T15:23:16+05:30 IST