మూడు రాజధానులు అయ్యే పనేనా?: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2020-07-05T09:14:06+05:30 IST
‘ఒక రాజధానికే దిక్కు లేదు. మూడు రాజధానులు నిర్మించడం అయ్యే పనేనా? ఉద్యోగుల జీతాలకే దిక్కు లేదు. మొండిగా విశాఖ తరలించినా..
‘ఒక రాజధానికే దిక్కు లేదు. మూడు రాజధానులు నిర్మించడం అయ్యే పనేనా? ఉద్యోగుల జీతాలకే దిక్కు లేదు. మొండిగా విశాఖ తరలించినా.. మళ్లీ రాజధాని అమరావతికి రాక తప్పదు. పులివెందులలోనూ రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నారు’.