రోజుకు 10 వేల టికెట్లు.. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో బుక్సింగ్స్

ABN , First Publish Date - 2021-12-26T01:13:41+05:30 IST

సోమవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. రోజుకి 10 వేల చొప్పున టోకెన్లను..

రోజుకు 10 వేల టికెట్లు.. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో బుక్సింగ్స్

తిరుమల: సోమవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది.  రోజుకి 10 వేల చొప్పున టోకెన్లను భక్తులకు కేటాయించారు. వైకుంఠ ఏకాదశి దృష్ట్యా వైకుంఠ ద్వారాలు తెరిచే జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు రూ. 5 వేల చొప్పున టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈ 10 రోజుల పాటు మరో 5 వేల టోకెన్లను కరెంట్‌ బుకింగ్‌లో భక్తులకు కేటాయించనుంది టీటీడీ. 



Updated Date - 2021-12-26T01:13:41+05:30 IST