కల్యాణోత్సవ సేవ టికెట్లను విక్రయించనున్న టీటీడీ

ABN , First Publish Date - 2020-08-05T21:19:27+05:30 IST

తిరుమల: ఈ నెల 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవ సేవ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విక్రయించనుంది.

కల్యాణోత్సవ సేవ టికెట్లను విక్రయించనున్న టీటీడీ

తిరుమల: ఈ నెల 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవ సేవ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విక్రయించనుంది. రేపటి నుంచి ఆగస్ట్ మాసం టిక్కెట్లను భక్తులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. కల్యాణోత్సవ సేవ టిక్కెట్టు పొందిన భక్తులకు పోస్టల్ ద్వారా టీటీడీ ప్రసాదాన్ని భక్తులకు అందజేయనుంది.


Updated Date - 2020-08-05T21:19:27+05:30 IST