భక్తుల రద్దీ దృష్ట్యా లడ్డూలపై టీటీడీ కోత

ABN , First Publish Date - 2022-04-16T20:19:52+05:30 IST

భక్తుల రద్దీ దృష్ట్యా లడ్డూలపై టీటీడీ కోత

భక్తుల రద్దీ దృష్ట్యా లడ్డూలపై టీటీడీ కోత

తిరుమల: భక్తుల రద్దీ దృష్ట్యా లడ్డూలపై టీటీడీ కోత విధించింది. ఒకరికి రెండు లడ్డూలు మాత్రమే టీటీడీ ఇస్తోంది. టీటీడీ తీరుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ నిర్ణయంతో శ్రీవారి భక్తులు కోరినన్నీ లడ్డూలు పొందలేకపోతున్నారు.

Updated Date - 2022-04-16T20:19:52+05:30 IST