నేడు దివ్యాంగుల ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ

ABN , First Publish Date - 2022-05-25T14:08:05+05:30 IST

నేడు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.

నేడు దివ్యాంగుల ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ

తిరుమల : నేడు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. జూన్‌ 1 నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనాలకు అనుమతి లభించనుంది.

Updated Date - 2022-05-25T14:08:05+05:30 IST