నాకు ఆ ఆలోచన రావడం దైవ నిర్ణయం: టీటీడీ ఈవో

ABN , First Publish Date - 2021-04-21T18:09:37+05:30 IST

తిరుమల: ఆంజనేయుని జన్మస్థలం శోధించాలని తనకు వచ్చిన ఆలోచన దైవ నిర్ణయమని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.

నాకు ఆ ఆలోచన రావడం దైవ నిర్ణయం: టీటీడీ ఈవో

తిరుమల: ఆంజనేయుని జన్మస్థలం శోధించాలని తనకు వచ్చిన ఆలోచన దైవ నిర్ణయమని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి కృపతోనే ఈ ప్రయత్నం జరిగిందన్నారు. ఇప్పుడు బుక్ లెట్ మాత్రమే విడుదల చేస్తున్నామని. .సమగ్ర పుస్తకం రెండు మాసాల్లో భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ అంశంపై చర్చ జరగవచ్చు... కానీ దైవ నిర్ణయం అయితే ఎలాంటి వివాదాలు రావని భావిస్తున్నామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-04-21T18:09:37+05:30 IST