టీటీడీ ఆస్తుల విక్రయాల ప్రక్రియను నిలిపివేస్తూ టీటీడీ ఉత్తర్వులు

ABN , First Publish Date - 2020-05-26T23:25:00+05:30 IST

టీటీడీ ఆస్తుల విక్రయాల ప్రక్రియను నిలిపివేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో సింఘాల్‌ ఉత్తర్వులను జారీ చేశారు.

టీటీడీ ఆస్తుల విక్రయాల ప్రక్రియను నిలిపివేస్తూ టీటీడీ ఉత్తర్వులు

తిరుమల: టీటీడీ ఆస్తుల విక్రయాల ప్రక్రియను నిలిపివేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో సింఘాల్‌ ఉత్తర్వులను జారీ చేశారు. వేలం నిర్వహణకు నియమించిన రెండు బృందాలను టీటీడీ ఈవో రద్దు చేసింది. ఆన్‌లైన్‌ వేలం ప్రక్రియ రద్దు చేయాలని విశాఖ ఎంఎస్‌టీఎస్‌కి ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2020-05-26T23:25:00+05:30 IST