వివేక్ చైౖర్మన్గా మునుగోడుకు బీజేపీ కమిటీ
ABN , First Publish Date - 2022-09-23T08:45:42+05:30 IST
వివేక్ చైౖర్మన్గా మునుగోడుకు బీజేపీ కమిటీ
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి 16 మంది నాయకులతో స్ట్టీరింగ్ కమిటీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఈ కమిటీకి చైౖర్మన్గా.. సమన్వయకర్తగా రాష్ట్రపార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మనోహర్రెడ్డి వ్యవహరిస్తారు.