వివేక్‌ చైౖర్మన్‌గా మునుగోడుకు బీజేపీ కమిటీ

ABN , First Publish Date - 2022-09-23T08:45:42+05:30 IST

వివేక్‌ చైౖర్మన్‌గా మునుగోడుకు బీజేపీ కమిటీ

వివేక్‌ చైౖర్మన్‌గా మునుగోడుకు బీజేపీ  కమిటీ

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి 16  మంది నాయకులతో స్ట్టీరింగ్‌ కమిటీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. మాజీ ఎంపీ డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి  ఈ కమిటీకి చైౖర్మన్‌గా.. సమన్వయకర్తగా రాష్ట్రపార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మనోహర్‌రెడ్డి వ్యవహరిస్తారు.

Updated Date - 2022-09-23T08:45:42+05:30 IST