అపుల బాధతో రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-09-23T09:24:16+05:30 IST
అపుల బాధతో రైతు ఆత్మహత్య
దేవరకద్ర: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మిపల్లిలో రైతు మొగిలి శాంతన్న (47)అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం, ట్రాక్టర్ కొనడం కోసం రూ. 6 లక్షల అప్పు చేసిన శాంతన్న వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక బుధవారం రాత్రి పొలం వెళ్లి అక్కడ పురుగుల మందు తాగాడు.