TS News: టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే - రాహుల్ పాదయాత్రలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
ABN , First Publish Date - 2022-09-23T02:58:06+05:30 IST
Hyderabad: ‘భారత్ జోడో’ (Bharat Jodo) యాత్రలో భాగంగా కాంగ్రెస్ (Congress) చీఫ్ రాహుల్ గాంధీ (Rahul Gandhi) దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఆయన పాదయాత్ర సాగుతోంది. కొచ్చిలో రాహుల్ గాంధీని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raja Gopal Reddy) కలిశారు. ఆయనతో కలిసి కొంతదూరం పాదయాత్ర చేశారు.
Hyderabad: ‘భారత్ జోడో’ (Bharat Jodo) యాత్రలో భాగంగా కాంగ్రెస్ (Congress) చీఫ్ రాహుల్ గాంధీ (Rahul Gandhi) దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఆయన పాదయాత్ర సాగుతోంది. కొచ్చిలో రాహుల్ గాంధీని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Komatireddy Venkata reddy) కలిశారు. ఆయనతో కలిసి కొంతదూరం పాదయాత్ర చేశారు. తెలంగాణ రాజకీయాలపై రాహుల్తో చర్ఛించారు. తెలంగాణలో టీఆర్ఎస్ (TRS)కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని.. ప్రజలు కాంగ్రెస్ పాలన వైపు ఆశగా చూస్తున్నారని వెంకట్ రెడ్డి చెప్పారు. భారత్ జోడో యాత్రను తెలంగాణలో విజయవంతం చేస్తామని, ఇందుకు ప్రణాళిక కూడా రూపొందించామని తెలిపారు. రాహుల్ పాదయాత్రలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో పాటు పలువురు నేతలు కూడా పాల్గొన్నారు.