ఎస్సారెస్పీలో చిక్కిన 25 కిలోల చేప

ABN , First Publish Date - 2020-08-12T09:38:55+05:30 IST

ఎస్సారెస్పీలో చిక్కిన 25 కిలోల చేప

ఎస్సారెస్పీలో చిక్కిన 25 కిలోల చేప

సోన్‌: నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం గాంధీనగర్‌ గ్రామ సమీపంలో గల శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులో మంగళవారం మత్స్యకారులకు 25 కిలోల చేప చిక్కింది. ప్రాజెక్టులో ఇంతపెద్ద చేపను ఎన్నడూ చూడలేదని మత్య్సకారులు హర్షం వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-08-12T09:38:55+05:30 IST