తెలంగాణ మంత్రులకు చుక్కలు చూపిస్తున్న కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-11-27T02:27:35+05:30 IST

తెలంగాణ మంత్రులకు చుక్కలు చూపిస్తున్న కేంద్ర మంత్రి

తెలంగాణ మంత్రులకు చుక్కలు చూపిస్తున్న కేంద్ర మంత్రి

ఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణ మంత్రులకు కేంద్రమంత్రి గోయల్ చుక్కలు చూపిస్తున్నారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు అంశంపై మంత్రులకు సమయమివ్వకుండా కేంద్రమంత్రి ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. రాత్రి 7:30కి కేంద్రమంత్రి గోయల్‌తో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. రాత్రి 8.30 గంటలకు కలుస్తామని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సమాచారం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

Updated Date - 2021-11-27T02:27:35+05:30 IST