మొత్తాన్నీ వీడియో తీయండి : సీపీలకు హైకోర్టు ఆదేశాలు

ABN , First Publish Date - 2021-05-11T22:19:25+05:30 IST

రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు హైకోర్టు కీలక సూచనలు

మొత్తాన్నీ వీడియో తీయండి : సీపీలకు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. లాక్‌డౌన్ కారణంగా వెసులుబాటు కల్పించే సమయం మొత్తాన్ని వీడియో గ్రఫీ చేయాలని మూడు కమిషనర్లేటకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నది ఆయా పీఎస్ పరిధిలో వీడియో గ్రఫీ చేయాలని ఆదేశించింది. కోవిడ్ నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. 


Updated Date - 2021-05-11T22:19:25+05:30 IST