టీఆర్ఎస్ ప్లీనరీ ప్రాంగణంలో కలకలం సృష్టించిన మున్నూరు రవి

ABN , First Publish Date - 2022-04-28T02:36:23+05:30 IST

టీఆర్ఎస్ ప్లీనరీ ప్రాంగణంలో కలకలం సృష్టించిన మున్నూరు రవి

టీఆర్ఎస్ ప్లీనరీ ప్రాంగణంలో కలకలం సృష్టించిన మున్నూరు రవి

హైదరాబాద్‌: టీఆర్ఎస్ ప్లీనరీలో మున్నూరు రవి కలకలం సృష్టించారు. ప్లీనరీ ప్రాంగణంలో మున్నూరు రవి ప్రత్యక్షమయ్యారు. శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం కేసులో రవి నిందితుడుగా ఉన్నారు. సెక్యూరిటీ, బార్ కోడ్ పాసులు ఉన్నా ఎలా వచ్చాడని ఆరా తీస్తున్నారు. టీఆర్ఎస్ లీడర్లతో మున్నూరు రవి ఫొటోలు దిగారు. పాస్ లేకుండా ఎలా వచ్చాడనే చర్చతో అక్కడి నుంచి రవి వెంటనే వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి మున్నూరు రవి వెంటనే డిలీట్ చేశారు.

Updated Date - 2022-04-28T02:36:23+05:30 IST