ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టండి
ABN , First Publish Date - 2020-09-27T05:49:03+05:30 IST
మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలని...
కొల్లాపూర్, సెప్టెంబరు 26: మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు. శనివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ పట్టణ వాసి, పట్టభద్రు రాలు, టీఆర్ఎస్ నాయకురాలు పసుల సుజాతతో మాట్లాడారు.