కార్మిక సంఘాలు - టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం

ABN , First Publish Date - 2020-06-03T20:11:42+05:30 IST

పెద్దపల్లి: కార్మికుల పరిహరంపై రగడ జరుగుతోంది. బ్లాస్టింగ్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల పరిహరంపై..

కార్మిక సంఘాలు - టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం

పెద్దపల్లి: కార్మికుల పరిహరంపై రగడ జరుగుతోంది. బ్లాస్టింగ్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల పరిహరంపై కార్మిక సంఘాల నాయకుల మధ్య టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. కోటి రూపాయల పరిహరం ఎలా చెల్లిస్తారంటూ కార్మికసంఘాల నాయకులపై టీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడ్డారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.


Updated Date - 2020-06-03T20:11:42+05:30 IST