ప్రతిపక్షాలకు సరైన జవాబు: వినోద్కుమార్
ABN , First Publish Date - 2021-12-15T00:04:31+05:30 IST
రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు స్థానికి సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సరైన జవాబు చెప్పాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్కుమార్ అన్నారు. టీఆర్ఎస్ బలమైన శక్తి అని మరోసారి నిరూపితమైందన్నారు. గెలిచిన 12 మంది ఎమ్మెల్సీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.