ప్రతిపక్షాలకు సరైన జవాబు: వినోద్‌కుమార్‌

ABN , First Publish Date - 2021-12-15T00:04:31+05:30 IST

రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు స్థానికి సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

ప్రతిపక్షాలకు సరైన జవాబు: వినోద్‌కుమార్‌

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సరైన జవాబు చెప్పాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌ అన్నారు. టీఆర్‌ఎస్ బలమైన శక్తి అని మరోసారి నిరూపితమైందన్నారు. గెలిచిన 12 మంది ఎమ్మెల్సీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.  

Updated Date - 2021-12-15T00:04:31+05:30 IST