హుజూరాబాద్‌కు ఈటెల ఒక శని: కౌశిక్ రెడ్డి

ABN , First Publish Date - 2021-09-11T19:02:40+05:30 IST

బీజేపీ నేత ఈటెల రాజేందర్‌పై టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హుజూరాబాద్‌కు ఈటెల ఒక శని: కౌశిక్ రెడ్డి

కరీంనగర్: బీజేపీ నేత ఈటెల రాజేందర్‌పై టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరదకి, బురదకి కారణం ఈటెల రాజేందరే అని అన్నారు. ఏడున్నర సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న ఈటెలకు నియోజకవర్గం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. హుజురాబాద్‌కు ఈటెల రాజేందర్ ఒక శని అని వ్యాఖ్యానించారు. ‘‘ఎమ్మెల్యేలను నా కొడుకల్లారా అని అంటారా.. నేను కూడా ఈటెల నా కొడకా అంటున్నా’’ అంటూ కౌశిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-09-11T19:02:40+05:30 IST