సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ ఉంటారు: Mothkupalli
ABN , First Publish Date - 2022-05-28T17:30:08+05:30 IST
సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ ఉంటారని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
హైదరాబాద్: సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ ఉంటారని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli narasimhulu) అన్నారు. ఎన్టీఆర్ మాదిరి కేసీఆర్ కూడా మంచి పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని తీసుకుని కేసీఆర్ నడుస్తున్నారని అన్నారు. ‘‘నా దగ్గరకు అర్థ రూపాయ లేకపోయునా.. నాకు పెళ్లి చేసి... భోజనం చేసి నన్ను ముందు ఉండి నడిపిన వ్యక్తి ఎన్టీఆర్’’ అని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు.