జగ్గారెడ్డిపై సీఈవోకు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్
ABN , First Publish Date - 2021-12-04T07:39:04+05:30 IST
సంగారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నజరానాలు ఇస్తామంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్గోయల్కు టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నజరానాలు ఇస్తామంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్గోయల్కు టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీనివా్సరెడ్డి, భరత్కుమార్ శుక్రవారం సీఈవో కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు.