హన్మకొండలో టీఆర్ఎస్-బీజేపీ నేతల బాహాబాహీ

ABN , First Publish Date - 2020-07-12T22:46:51+05:30 IST

హన్మకొండలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వరంగల్ బీజేపీ అర్బన్ ఆఫీసుపై టీఆర్ఎస్ నేతలు దాడికి యత్నించారు.

హన్మకొండలో టీఆర్ఎస్-బీజేపీ నేతల బాహాబాహీ

వరంగల్: హన్మకొండలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వరంగల్ బీజేపీ అర్బన్ ఆఫీసుపై టీఆర్ఎస్ నేతలు దాడికి యత్నించారు. టీఆర్ఎస్ శ్రేణుల వైఖరికి నిరసనగా బీజేపీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సొమ్మసిల్లి పడిపోయారు. 

Updated Date - 2020-07-12T22:46:51+05:30 IST